విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై జగన్ స్పందన, చంద్రబాబును విమర్శలు

విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడిందని ఆయన వివరించారు. జగన్ తెలిపారు, “ఈ ప్రాజెక్టుకు పునాది మేమే వేసాము. 2023 మే 3వ తేదీన విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు మేమే శంకుస్థాపన చేశారు. సింగపూర్ నుంచి సబ్-సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా అప్పుడే…

Read More