అత్యంత సంపన్న యువ పారిశ్రామికవేత్తగా రోష్ని నాడార్! ₹2.84 లక్షల కోట్లు ఆస్తి

భారతదేశంలో మహిళా శక్తి ప్రభావం మరింత బలంగా కనిపిస్తోంది. టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె దేశంలో అత్యంత సంపన్న మహిళగా, అలాగే టాప్ 10 కుబేరుల్లో అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రూ. 2.84 లక్షల కోట్ల ఆస్తి విలువ ప్రఖ్యాత వ్యాపార విశ్లేషణ సంస్థ ఎం3ఎం-హురున్ ఇండియా 2025కి గాను విడుదల చేసిన భారత సంపన్నుల జాబితా…

Read More