అమెరికాలో తెలుగు విద్యార్థి చంద్రశేఖర్ దారుణ హత్య

అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన యువకుడు పోలే చంద్రశేఖర్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో దుర్మరణం పాలయ్యాడు. బీడీఎస్ పూర్తిచేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన చంద్రశేఖర్, అక్కడి డాలస్ నగరంలోని ఒక పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ…

Read More