దీపావళి పండగలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డు

పండగ సీజన్ కారణంగా డిజిటల్ చెల్లింపులు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఈ దీపావళి సందర్భంగా సరికొత్త మైలురాళ్లను అధిగమించి అల్టిమేట్ రికార్డులను సృష్టించాయి. దీపావళి కొనుగోళ్ల జోరు, జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో యూపీఐ ద్వారా జరిగే సగటు రోజువారీ లావాదేవీల విలువ రూ. 94,000 కోట్లకు చేరింది….

Read More