“తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: టీటీడీ స్పష్టం”

తిరుమలలో భక్తులకు అందించబడే ప్రసిద్ధ శ్రీవారి లడ్డూ ధర పెరిగినట్టుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు తేల్చిచెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, టీటీడీ కూడా, రాష్ట్ర ప్రభుత్వమూ లడ్డూ ధర పెంపుపై ఎలాంటి చర్చలు జరిపినట్టు లేదని స్పష్టం చేశారు. “లడ్డూ ధర…

Read More