అశ్విన్ జడేజా ప్రతిభను మెచ్చుకుంటూ, జట్టులో స్థానం కోల్పోవడంపై అసూయ లేనని స్పష్టం చేశాడు. స్నేహపూర్వక సంబంధం ఉందని పేర్కొన్నాడు.

అశ్విన్ జడేజాపై ప్రశంసలు, అసూయను నిస్సందేహంగా ఖండించారు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దాదాపు రెండు దశాబ్దాలుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టుకు కీలకమైన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్ల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితులలో ఇద్దరికీ సమష్టిగా బౌలింగ్ అవకాశాలు లభిస్తుండగా.. విదేశాల్లో ఆడే టెస్టులకు మాత్రం జడేజా కంటే అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంటుంది. కాగా తోటి స్పిన్నర్ జడేజాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన…

Read More
కెనడా ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థులకు వారానికి 24 గంటలపాటు క్యాంపస్ వెలుపల పని చేసే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ చర్య భారతీయ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది.

విదేశీ విద్యార్థుల పని గంటలపై కొత్త పరిమితి

కెన‌డాలోని జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం విదేశీ విద్యార్థుల ప‌ట్ల తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై విదేశీ విద్యార్థులు త‌మ జీవ‌న ఖ‌ర్చుల కోసం క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది.  ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన…

Read More
వాంకోవర్‌లో AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు జరిగాయి, ఎవరికీ గాయం రాకుండా. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో క్షేమంగా ఉన్నట్టు ప్రకటించాడు.

AP ధిల్లాన్ ఇంటిపై గ్యాంగ్ కాల్పులు: సురక్షిత స్పందన

తాను క్షేమంగానే ఉన్నానని పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కెనడాలోని వాంకోవర్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం దుండగులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్పులు తమ పనేనని జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నారు.  కాల్పుల అనంతరం తాజాగా స్పందించిన ధిల్లాన్.. తాను క్షేమంగానే ఉన్నానని, తన వాళ్లందరూ క్షేమంగా…

Read More
జగన్ ఫీల్డ్‌లోకి వచ్చారని ఎద్దేవా చేసిన చంద్రబాబు, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వరద వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటు స్పందన

విజయవాడ వరదలపై వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ ఫీల్డ్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు.  బుడమేరుకు గేట్లు ఉన్నాయని జగన్ అంటున్నారని… బుడమేరుకు గండ్లు పడ్డాయనే విషయం కూడా వాళ్లకు తెలియదని విమర్శించారు. మా ఇంటిని కాపాడుకోవడానికి…

Read More
మసాచుసెట్స్‌లో ట్రిపుల్ ఈ వైరస్ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతోంది. 70% మortalఅటీ రేటుతో ప్రజలు మరణిస్తున్నారు. 5 పట్టణాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు.

అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ వైరస్

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బందులపాలు చేసిందో ఎవరూ మరచిపోరు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ వణికించింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్‌లను విధించారు. కరోనాను మరిచిపోతున్న తరణంలో అమెరికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్ ఆందోళన కల్గిస్తొంది. దోమకాటు కారణంగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ట్రిపుల్ ఈ వైరస్ బారిన ప్రజలు పడుతున్నారు. తాజాగా ఈ వైరస్ సోకిన న్యూహాంప్ షైర్ కు చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందినట్లు…

Read More
డైసుకే హోరి రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతూ తన పని సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. తక్కువ నిద్రతో ఆరోగ్యకరంగా జీవించడానికి 2,100 మందికి శిక్షణ ఇస్తున్నాడు.

30 నిమిషాల నిద్రతో హోరి’s హై ప్రొడక్టివిటీ

మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున  6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన…

Read More