చాగలమర్రి మండలంలో వైరల్ ఫీవర్ విస్తరించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. తగిన జాగ్రత్తలు, శానిటైజేషన్, నీటి సరఫరా పట్ల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య క్షేమం కోసం ప్రభుత్వ సూచనలు అందిస్తామని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

వైరల్ ఫీవర్‌పై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చర్యలు

చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామం మల్లె వేముల గ్రామంలో వైరల్ ఫీవర్ తో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ ఊర్లోల్లో పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన తగిన జాగ్రత్తలు పాటించాలని ఊరంతా శానిటైజింగ్ చేపించాలని అధికారులకు సూచించారు.. గ్రామాల్లో రెండు రోజులపాటు పక్క ఊరు నుంచి వాటర్ తెప్పించి ప్రజలందరికీ అందించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే భూమా…

Read More
జగ్గంపేటలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభమైంది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందజేసి, 15 రోజులపాటు నిర్వహించే విధానాలను చర్చించారు.

జగ్గంపేటలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభం

జగ్గంపేట ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభమైంది.జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కార్యక్రమాన్ని ప్రారంభించి, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందజేశారు.కార్యక్రమం ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో 15 రోజులపాటు ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలో చర్చించారు.సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిగింది.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వచ్ఛత…

Read More
రోద్దం మండలంలో మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు ఇచ్చారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు.

రోద్దం మండలంలో స్వచ్ఛత ర్యాలీ

మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను జీవన విధిగా మార్చుకోవాలని రోద్దం మండల ఎంపీడీవో పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లలచే ప్రతిజ్ఞ చేయించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వీధులలో చెత్తా చెదారం లేని గ్రామాలుగా చూడాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, స్వచ్ఛభారత్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోద్దం మండల ఎంపీడీవో…

Read More
చిన్న శంకరంపేటలో తెలంగాణ ప్రజాపాల దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణమాఫీ, పేదల సంక్షేమ పథకాలపై ప్రసంగించారు.

చిన్న శంకరంపేటలో తెలంగాణ ప్రజాపాల దినోత్సవం వేడుకలు

చిన్న శంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాల దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేశారు, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ పలు సందేశాలు ఇచ్చారు.వరంగల్ డిక్లరేషన్ లోని హామీలను నెరవేర్చడం, రైతుల రుణమాఫీ పై స్పందించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో రైతులకు ఒకేసారి రుణమాఫీ ఇచ్చారని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రైతుల రుణమాఫీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ…

Read More
బర్కత్‌పురాలోని శ్రీమతి ఎ. శ్యామలా దేవి డిగ్రీ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కళాశాల విద్యార్థుల కళా ప్రదర్శన

హైదరాబాద్ బర్కత్‌పురాలోని శ్రీమతి ఎ. శ్యామలా దేవి డిగ్రీ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను శుభారంభం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.వేడుకలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకోవడంతో వేడుకలకు ప్రత్యేక శోభ వచ్చిందని గవర్నర్ ప్రశంసించారు. ఈ కళాశాల 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని…

Read More
కామారెడ్డిలో వినాయక నిమజ్జన శోభాయాత్ర రెండు రోజుల పాటు అట్టహాసంగా జరగనుంది. టేక్రియాల్ చెరువులో 450కి పైగా విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. రోడ్ల మరమ్మతులు, బందోబస్తు ఏర్పాటు పూర్తి చేశారు.

కామారెడ్డిలో అట్టహాసంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర

అట్టహాసంగా శోభాయాత్ర కామారెడ్డిలో రెండు రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే జిల్లాకేంద్రం టేక్రియాల్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది. పురపాలక , పోలీసు , రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమీద ప్రియా మాట్లాడుతూ: కామారెడ్డి జిల్లాకేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్లరోడ్డు ,…

Read More
డాక్టర్ కమల్ సోయి, చైనీస్ చిప్స్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని ఆరోపించారు. Telangana రవాణా శాఖ స్మార్ట్ కార్డుల్లో నాసిరకం చిప్స్ వాడుతున్నదని, ఇది వినియోగదారుల గోప్యతను ప్రమాదంలో పడేస్తుందని అన్నారు.

నాసిరకం చైనీస్ చిప్స్‌తో జాతీయ భద్రతకు ముప్పు

రాహత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి, చైనీస్ చిప్స్ వాడకం వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని విమర్శించారు. సోమాజిగూడ మెల్కురి హోటల్లో ప్రెస్ మీట్‌లో, స్మార్ట్ కార్డుల్లో నాసిరకం చిప్స్ వాడుతున్నారని, Telangana రవాణా శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ చిప్స్ హ్యాకింగ్, డేటా లీక్‌కు అవకాశం కల్పిస్తాయని, వినియోగదారుల గోప్యత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. Telangana రవాణా శాఖ 2023లో కలర్స్ ప్లాస్టిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు స్మార్ట్…

Read More