నిజాంపేటలో వ్యాధుల నివారణకు అవగాహన
నిజాంపేట మండల కేంద్రంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం భాగంగా శుక్రవారం జడ్పీ సీఈఓ సిహెచ్ ఎల్లయ్య, బీసీ కాలనీలో పలు ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా, ఆయన సీజనల్ వ్యాధుల ప్రబలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి నిల్వ ఉన్న చోట్ల డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. వారానికి ఒకసారి నీటి తొట్టిలను శుభ్రపరచడం ముఖ్యమని చెప్పారు, ఇది…
