MLA Sudheer Reddy addressed concerns over Hydra demolitions in Elbinagar, assuring residents that the government will ensure no harm comes to them and promising to move forward collectively.

హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభిప్రాయాలు

ఖబడ్దార్ HYDRA నా నియోజకవర్గంలో ఏ ఒక్క బుల్డోజర్ యైన ముందుగా నన్ను దాటి ముందుకు వెళ్లాలి అని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలలో మార్కింగ్లు చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు అందరు ధైర్యంగా ఉండాలని కోరారు. అధికారులు ఎలాంటి మార్కింగులు వేసినా, మీకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక…

Read More
Police conducted vehicle inspections in Khanapur under CI Saidarao's supervision, taking action on vehicles without number plates and advising on road safety.

వాహనాల తనిఖీలు…. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కఠిన చర్యలు…

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సీఐ సైదారావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు వాహనాల నెంబర్ ప్లేట్లను పరిశీలించి, నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులకు పలు సూచనలు చేసి, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలియజేశారు. ప్రతి వాహనదారుడు వాహన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనదారుడు ఇలాంటి ప్రమాదాలను…

Read More
Sri Leela inaugurated the 22nd Mangalya Mall store in Manikonda, highlighting its modern collections. The mall offers a wide range of traditional sarees and ethnic wear.

మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్ ప్రారంభించిన శ్రీలీల

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభంహైదరాబాద్ మణికొండ లో మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్ ను సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. శ్రీలీల ప్రసంగంఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ, మాంగళ్య షాపింగ్ మాల్ అందుబాటులో ఉన్న నూతన కలెక్షన్స్ గురించి ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదో ప్రముఖ షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు. పట్టు, ఫ్యాన్సీ, కిడ్స్ వేర్ కలెక్షన్స్ఈ స్టోర్…

Read More
Former Deputy CM Pushpa Sreevani condemned Chandrababu's remarks on Tirupati Laddu, stating they reflect the failure of the coalition government.

తిరుపతి లడ్డు వ్యాఖ్యలపై పుష్పశ్రీవాణి విమర్శ

వెంకటేశ్వర స్వామి పూజలుపార్వతీపురం మన్యం జిల్లా కస్పాగదబవలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పశ్రీవాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా, మునుపటి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. తిరుపతి లడ్డుపై వ్యాఖ్యలుముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డుపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పుష్పశ్రీవాణి అన్నారు. వంద రోజుల పాలనలో విఫలమయ్యారు కాబట్టే ఇలాంటి మాటలు అంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బుద్ధి ప్రసాదంఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ప్రజలను భ్రమపెట్టేలా మాట్లాడకూడదని సూచించారు….

Read More
In Rolugunta Mandal, around ₹1.24 crore has been misused across 24 panchayats. Despite fund allocations, no visible improvements in sanitation or street lighting.

రోలుగుంట మండలంలో నిధుల దుర్వినియోగం

నిధుల దుర్వినియోగంరోలుగుంట మండలంలో 24 పంచాయతీలకు కూటమి ప్రభుత్వం 1.24 కోట్లు నిధులు విడుదల చేసినా, వాటిని సక్రమంగా వినియోగించకపోవడం ప్రజల ఆందోళన కలిగిస్తోంది. పనులు లేవుబుచ్చింపేట పంచాయతీలో 10 లక్షలు శానిటేషన్ కోసం ఖర్చు చేసినట్లు చూపించినా, డ్రైనేజ్ పూడికలు తీసిన పాపాన పోలేదని స్థానికులు అంటున్నారు. ఇబ్బందులు పెరిగి దోమలు, ఈగలు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. నకిలీ బిల్లులుశానిటేషన్, వీధిలైట్లకు నిధులు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపిస్తూ, సర్పంచ్, సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు…

Read More
Tribal athlete Rambabu from Araku's Majji Valasa will represent Andhra Pradesh in the Senior Men’s Day & Night Trophy in Shirdi, Maharashtra, from October 5 to 8.

సినియర్ మెన్స్ ట్రోఫీకి ఎంపికైన గిరిజన క్రీడాకారుడు రాంబాబు

క్రీడా పోటీలకు ఎంపికఅరకు నియోజకవర్గం బొండం పంచాయితీకి చెందిన గిరిజన యువ క్రీడాకారుడు కొర్రా రాంబాబు, మహారాష్ట్రలో జరగనున్న సీనియర్ మెన్స్ డే & నైట్ ట్రోఫీ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడా ఉత్సవంఅక్టోబర్ 5 నుండి 8 వరకు షిరిడీ నందు జరిగే ఈ పోటీలో, రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విజయాన్ని స్వాగతిస్తూ పాచిపేట చినస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక సభ నిర్వహించారు. సన్మాన సభకాంగ్రేస్ పార్టీ నేత చట్టు మోహన్ ముఖ్య…

Read More
Kurupam MLA Toyaka Jagadishwari presented a ₹4 lakh CM Relief Fund cheque to Sunkilli Uday Kumar of Vikrampuram village, aiding his medical expenses.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కురుపాం ఎమ్మెల్యే

సహాయం అందించిన ఎమ్మెల్యేకురుపాం నియోజకవర్గానికి చెందిన సంకిల్లి ఉదయ్ కుమార్ అనారోగ్యంతో నడవలేని పరిస్థితిలో ఉన్న విషయం కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి గారికి చేరింది. సీఎం సహాయంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నాలుగు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయడం జరిగింది. చెక్కు అందజేతశాసనసభ్యురాలు తమ క్యాంప్ కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలో ఉదయ్ కుమార్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగారు…

Read More