కాళోజీ జయంతి పురస్కరించుకొని రామకోటి రామరాజు ఆవాలతో అద్భుత చిత్రాన్ని రూపొందించి, ప్రజాకవి కాళోజీకి గజ్వేల్‌ వాసి ఘన నివాళి.

ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్‌ వాసి ఘన నివాళి

ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని…

Read More
రెంకొని వాగు వంతెన కొట్టుకుపోవడంతో రోడ్డు మూసుకుపోయి, గాంధీనగర్ వాసులు వాగు దాటుకొని దాహనసంస్కారాలకు వెళ్లిన విషాద ఘటన.

వాగు తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వాసులు..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉన్న రెంకొని వాగు బిడ్జినిర్మాణం జరుగుతుండగా తాత్కాలిక వంతెన నిర్మించడంతో మొన్న భారీ వర్షాలకు కొట్టుకపోవడంతో రోడ్ లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులు..ఈరోజు గాంధీనగర్ కు చెందిన వ్యక్తి కాలం చెల్లడంతో తప్పనిపరిస్థితో వాగులో నుండి దాహనసంస్కరన్లకు తీసుకెళ్తున్న గాంధీనగర్ వాసులు…

Read More
2023-24 రికార్డుల పరిశీలనలో సిబ్బంది పనితీరు పట్ల సీఈఓ ఎల్లయ్య సంతృప్తి, రికార్డులు సమగ్రంగా ఉన్నాయని ప్రశంసించారు.

చిన్న శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో రికార్డుల పరిశీలన

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయన్ని తనిఖీ చేసి 2023-24 కు సంబంధించిన రికార్డులను జిల్లా సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు, సిబ్బంది పనితీరు పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2023 24 సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని సిబ్బంది పనితీరు బాగుందని, రికార్డులలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా రికార్డులన్నీ బాగున్నాయని ప్రతి సంవత్సరం కూడా…

Read More
ముధోల్ తాలూకా బోసి గ్రామంలో 64 ఏళ్లుగా కర్ర వినాయకుడికి పూజలు, మొక్కలు సమర్పిస్తే కోరికలు తీరిస్తారని భక్తుల నమ్మకం.

64 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న వరసిద్ధి వినాయకుడు

కోరుకున్న కోరికలు తీర్చే గణనాథుడు వరసిద్ధి వినాయకుడని ఆ గ్రామస్తుల నానుడి, వివరాల్లోకి వెళ్ళితే నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బోసి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గత 64 సంవత్సరాలుగా కర్ర వినాయక విగ్రహం వరసిద్ధి వినాయకుని ప్రతిష్టాపించేసి పూజలు చేస్తున్నారు. గ్రామంలో వరసిద్ధి వినాయకుని అండదండలతో దాదాపు ఇంటికో ఉద్యోగం, పాడిపంటలతో ప్రతి ఇల్లు సౌభాగ్యలతో నెలకొని ఉందని అక్కడి పండితులు వాపోతున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న తరువాత…

Read More
చేగుంటలో వినాయక మండపం వద్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి గ్రామాభివృద్ధి కోరుకున్నారు.

చేగుంటలో వినాయక నగర్ ఉత్సవాలు ఘనంగా

చేగుంట మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక నగర్ ఉత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామం తో పాటు మండల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని మండలమంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విగ్నేశ్వరుడు చల్లగా చూడాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు, వివిధ…

Read More
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు విద్యార్థినిని హోటల్‌లో నిర్బంధించి అఘాయిత్యం. షీ టీమ్స్ స్పందించి బాధితురాలిని రక్షించారు.

హోటల్‌లో 20 రోజులపాటు విద్యార్థిపై అఘాయిత్యం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు. అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్…

Read More
ఏఐసీసీ ప్రకటన మేరకు మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన నియామకం జరిగింది.

మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్…

Read More