ప్రధాని మోదీ ట్రంప్ గాజా శాంతి ప్రయత్నాలను ప్రశంసించగా కాంగ్రెస్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. గాజా ప్రాంతంలో శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసిస్తూ, అదే సమయంలో భారత్‌పై ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ ప్రశ్నించారు. సోమవారం, హమాస్ చెరలో ఉన్న మిగిలిన 20 మంది బందీల విడుదల విషయంపై ప్రధాని మోదీ స్పందించారు. బందీల కుటుంబాల ధైర్యం, ట్రంప్ శాంతి యత్నాలు, ఇజ్రాయెల్ ప్రధాని…

Read More

కేటీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు: తామరపువ్వు, బీఆర్‌ఎస్ కారు మీద వ్యంగ్యాలు

బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తించారు. ఇటీవల కేటీఆర్ చేసిన తామరపువ్వు సంబంధ వ్యాఖ్యలకు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలతో ప్రతిస్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యల ప్రకారం, “బుద్ధి సరిగా లేని వారే తామరపువ్వును దేవుడి పూజలో ఉపయోగించరని అనుకుంటారు. బ్రహ్మ, విష్ణు, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి అందరూ తామరపువ్వుతో సంబంధం ఉన్నవారు. నీరు ఎంత పెరిగినా తామరపువ్వు నీటికి అంటకుండా పైకి…

Read More

రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు: జూబ్లీహిల్స్ ఓటమి పై ప్రశ్నలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎంత ఓట్ల తేడాతో ఓడిపోతారో, ఓటమి తరువాత కేంద్ర పెద్దలకు తన ముఖం ఎలా చూపిస్తారో అని రాజాసింగ్ ప్రశ్నించారు. రాజాసింగ్ వ్యాఖ్యల ప్రకారం, కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. “కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్‌లో మీరు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్‌ను గెలిపిస్తారా?…

Read More

జగిత్యాలలో కొత్త వధువు ఆరు రోజుల్లోనే ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఓ కొత్త వధువు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెద్దల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకున్న గంగోత్రి (22), సంతోష్‌ల దాంపత్య జీవితం కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే, ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గ‌త నెల 26న వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితాన్ని…

Read More

సీఎం పర్యటన నుంచి వస్తుండగా మహబూబ్‌నగర్ డీఎస్పీకి ప్రమాదం

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా శుక్రవారం ఉదయాన్నే ఓ విషాద ఘటనకు వేదికైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో, మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో డీఎస్పీ స్వల్పంగా గాయపడగా, ఆయన వాహనం డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. డీఎస్పీ అధికారిక వాహనం ఇన్నోవా కారును ఎదురుగా వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తరం‌లోనే…

Read More

హబ్సిగూడలో మద్యం లోడుతో వాహనానికి మంటలు – సీసాల కోసం ఎగబడిన స్థానికులు!

హైదరాబాద్‌లోని హబ్సిగూడ ప్రాంతం మంగళవారం ఉదయం ఓ విలక్షణ సంఘటనకు వేదికైంది. మద్యం లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు స్థానికులను ఆశ్చర్యంలో ముంచేశాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది వాహనంలో మంటలు కనిపించగానే డ్రైవర్ తక్షణమే వాహనాన్ని రోడ్డుకెరుపున నిలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫైరింజన్ రావడానికి ముందే…

Read More

పానిపట్ స్కూల్‌లో బాలుడిపై అమానుష దాడి: ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై కేసు

హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన అతి దారుణమైన విద్యార్థి దాడి ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని హోంవర్క్ చేయలేదనే చిన్న కారణంతో తలకిందులుగా వేలాడదీసి, దారుణంగా కొట్టిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాలల్లో పిల్లల భద్రతపై ప్రశ్నలు ముడిపడుతున్నాయి. పానిపట్‌లోని జట్టల్ రోడ్డులో ఉన్న ఈ ప్రైవేట్ పాఠశాలలో, ముఖిజా కాలనీకి చెందిన…

Read More