జనగామ జిల్లా ఓబుల్‌ కేశవపురం గ్రామంలో కుమ్మరి కులస్థులపై బహిష్కరణకు నిరసన తెలిపిన గ్రామస్తులు

జనగామలో కుల వివక్ష కలకలం – కుమ్మరి కులస్థులపై సామాజిక బహిష్కరణ

జనగామ మండలం ఓబుల్‌ కేశవపురం గ్రామంలో కుల వివక్షత మరోసారి తలెత్తింది. గ్రామంలోని కుమ్మరి కులస్థులను ఓసీ కులాలకు చెందిన వ్యక్తులు సామాజికంగా బహిష్కరించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. దళితులకు సహాయం చేశారనే కారణంతో కుమ్మరి కులానికి చెందిన వారిని గ్రామంలో వేరుచేసినట్లు సమాచారం. ఇటీవల గ్రామంలోని దళితుల వివాహాలకు కుండలు అందించినందుకు కుమ్మరి కులంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓసీ వర్గాలు, ఇకపై వారిని బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. గ్రామంలో ఎవ్వరూ…

Read More