మాజీ మంత్రి హరీశ్ రావు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే నరకయాతన – హరీశ్ రావు విమర్శలు

HYD:జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు వచ్చే మూడేళ్లపాటు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని మాజీ మంత్రి “హరీశ్ రావు” తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది వికాసం కోసం జరగుతున్న ఎన్నిక కాదు, విధ్వంసం కోసం జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఏది కావాలో ఇప్పుడు తేల్చుకోవాలి,” అని ఆయన స్పష్టం చేశారు.హరీశ్ రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. నాలుగు కోట్ల ప్రజలు కాదు, నలుగురు బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారు. గ్యారంటీలు…

Read More
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేసారు.ప్రచారం ముగియకముందే ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం 9న ముగియనుండటంతో ఒక్క రోజును కూడా వృథా చేయకూడదని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Read More

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై కేటీఆర్ దాడి – ప్రజలకు పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వరుస ట్వీట్లు చేస్తూ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిస్తేనే 2023 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన భయం అధికారానికి వస్తుందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు….

Read More

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సుమన్ మద్దతు — సోనియా, రాహుల్, రేవంత్‌లకు ధన్యవాదాలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వేడెక్కుతున్న వేళ, ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ తన రాజకీయ మద్దతును స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సుమన్ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ, నవీన్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సుమన్ మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఒక యువకుడు,…

Read More

సీఎం పర్యటన నుంచి వస్తుండగా మహబూబ్‌నగర్ డీఎస్పీకి ప్రమాదం

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా శుక్రవారం ఉదయాన్నే ఓ విషాద ఘటనకు వేదికైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో, మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో డీఎస్పీ స్వల్పంగా గాయపడగా, ఆయన వాహనం డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. డీఎస్పీ అధికారిక వాహనం ఇన్నోవా కారును ఎదురుగా వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తరం‌లోనే…

Read More