Telangana Chief Minister Revanth Reddy meeting Christian leaders in Hyderabad discussing minority welfare

జోడో యాత్రతో మైనార్టీలకు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు – సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

HYD:జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బుధవారం ఆయనను కలిశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ప్రతినిధులకు రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన పాస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ, “భారత రాష్ట్ర సమితిని కేసీఆర్‌ భాజపాకు తాకట్టుపెట్టారు.జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం కేసు సీబీఐకి వెళ్లి…

Read More
Election Commission responds to Rahul Gandhi’s rigging allegations in Haryana elections

ఓట్ల దొంగతనం ఆరోపణలపై ఈసీ స్పందన

ఓట్ల దొంగతనం ఆరోపణలపై స్పందించిన ఈసీ  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓట్ల దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పష్టత ఇస్తూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అప్పీళ్లు లేదా అభ్యంతరాలు నమోదు చేయలేదని తెలిపింది. హర్యానా 90 స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో ప్రస్తుతం కేవలం 22 పిటిషన్లు మాత్రమే హైకోర్టులో పెండింగ్‌లో…

Read More

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సుమన్ మద్దతు — సోనియా, రాహుల్, రేవంత్‌లకు ధన్యవాదాలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వేడెక్కుతున్న వేళ, ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ తన రాజకీయ మద్దతును స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సుమన్ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ, నవీన్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సుమన్ మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఒక యువకుడు,…

Read More