మాజీ మంత్రి విడదల రజినీ మీడియా ముందు మాట్లాడుతున్న దృశ్యం

నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు – “వదిలే ప్రసక్తే లేదు” హెచ్చరిక

నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావుపై మాజీ మంత్రి విడదల రజినీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది పోలీసులు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్‌ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రజినీ ఆరోపించారు. తాను చేసిన పనులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ALSO READ:పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలుటీడీపీ కార్యకర్తలు తమ నాయకుల మెప్పు…

Read More