ప్రధాని మోదీ ట్రంప్ గాజా శాంతి ప్రయత్నాలను ప్రశంసించగా కాంగ్రెస్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. గాజా ప్రాంతంలో శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసిస్తూ, అదే సమయంలో భారత్‌పై ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ ప్రశ్నించారు. సోమవారం, హమాస్ చెరలో ఉన్న మిగిలిన 20 మంది బందీల విడుదల విషయంపై ప్రధాని మోదీ స్పందించారు. బందీల కుటుంబాల ధైర్యం, ట్రంప్ శాంతి యత్నాలు, ఇజ్రాయెల్ ప్రధాని…

Read More

గాజా శాంతి చర్చల మధ్య మోదీ కాల్ – నెతన్యాహు సమావేశం నిలిపివేసి ఫోన్‌లో స్పందన

గాజాలో జరుగుతున్న యుద్ధం, కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి కీలక అంశాలపై ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతుండగా, మధ్యలోనే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమావేశాన్ని నిలిపివేసి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళికలో భాగంగా గాజా ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తూ, గాజా ప్రజలకు…

Read More

ప్రధానిని దృష్టిలోకి తేనికై రక్తంతో లేఖ రాసిన టీచర్ – ఉత్తరాఖండ్‌లో నెల రోజులుగా ఉద్యమంలో ఉపాధ్యాయులు

ఉత్తరాఖండ్ ఉపాధ్యాయుల వినూత్న ఉద్యమం – రక్తంతో ప్రధానికి లేఖ, పదోన్నతులు, పాత పెన్షన్ సహా 34 డిమాండ్ల సాధన కోసం నెల రోజులుగా నిరసన, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేంద్ర జోక్యం కోరుతూ వందలాది మంది ఉపాధ్యాయుల లేఖలు ఉత్తరాఖండ్‌లో ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన కనబరచకపోవడంతో, ఓ టీచర్ తాను మోయుతున్న బాధను, గుండెవేదనను ప్రతిబింబించేలా…

Read More

చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ భేటీ – ఎస్‌సీఓ సమ్మిట్‌లో మోదీ హాజరు ధృవీకరణ

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ మంగళవారం న్యూఢిల్లీలో చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్‌ 1 వరకు చైనా తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఇది మోదీ పాల్గొనబోతున్నారన్న మొదటి అధికారిక ధ్రువీకరణగా నిలిచింది. అజిత్‌ డోభాల్ మాట్లాడుతూ, “భారత్‌–చైనా సంబంధాల్లో కొత్త ఉత్సాహం, శక్తి కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి…

Read More

శిబు సోరెన్‌కు ప్రధాని మోదీ నివాళి, హేమంత్‌ను ఓదార్చిన దృశ్యం

జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు. ఈ దృశ్యాలను మోదీ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో పంచుకున్నారు. దేశ రాజకీయాల్లో శిబు సోరెన్‌ సుదీర్ఘ ప్రస్థానానికి నివాళిగా పలువురు…

Read More