
ఇండియా ఘన విజయం.. విండీస్ పతనం!
అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. విండీస్పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించి గిల్ సేన ఘనంగా మెరిసింది. మూడో రోజు ఆటలోనే భారత్ మ్యాచ్ను తన ఖాతాలో వేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం 146 పరుగులకే ఆలౌట్ అవడంతో భారత్ భారీ విజయం సాధించింది. భారత్ ఆధిపత్యంభారత్ తొలి ఇన్నింగ్స్లో 448/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థిపై 286…