మద్యం స్కాం కేసులో నిందితుడి ఐఫోన్ ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్‌కు కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడుకి చెందిన ఐఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను న్యాయమూర్తి పి. భాస్కరరావు జారీ చేశారు. సిటీ (SIT) దర్యాప్తు బృందం వెంకటేశ్ నాయుడి ఫోన్‌లో కీల్‌క ఆధారాలు ఉంటాయని భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను…

Read More

తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ ప్రారంభం – సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో దర్యాప్తు

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ బృందం తిరుమలకు చేరుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం శ్రీవారి ఆలయ పరకామణి ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పరకామణి చోరీ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ ఘటన 2023 మార్చిలో వెలుగులోకి వచ్చింది….

Read More