ఇన్ఫోసిస్ మధ్యంతర డివిడెండ్‌ బంపర్‌ – నారాయణ మూర్తి కుటుంబానికి రూ. 347 కోట్లు!

దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌తో సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి భారీ లాభం దక్కనుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ. 23 చొప్పున డివిడెండ్ ప్రకటించగా, కేవలం మూర్తి కుటుంబానికే సుమారు రూ. 347.20 కోట్లు అందనున్నట్లు అంచనా. ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ పొందడానికి అక్టోబర్ 27ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, నవంబర్ 7న…

Read More

GST Reforms 2025: సోమవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి – ధరలు తగ్గనున్న వంటసామాన్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు

దేశవ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సోమవారం నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం, మొత్తం 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు అమలు కానుంది. దీంతో వంటసామాన్ల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు, రోజువారీ వినియోగ ఉత్పత్తుల వరకు ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వంటగది అవసరాలు చౌక:నెయ్యి, పన్నీరు, నమ్‌కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్,…

Read More

ట్రంప్ ఆరోపణల వెనుక నిజం ఏంటి? ‘టారిఫ్ కింగ్’ వివరణ!

‘‘భారత్ టారిఫ్ కింగ్’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఆరోపించారు. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఏంటి? నిజంగానే భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలను విధిస్తున్నదా? ఈ వీడియోలో ట్రంప్ ఆరోపణలకు గణాంకాలతో సమాధానం చెబుతున్నాం. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం భారత్ సాధారణ సగటు సుంకం 15.98% అయినప్పటికీ, వాణిజ్య ఆధారిత సగటు సుంకం కేవలం 4.6% మాత్రమే. అంటే భారత్ చాలా తక్కువ సుంకాలను మాత్రమే వసూలు చేస్తోంది….

Read More