
175 పరుగుల వద్ద దురదృష్టకర రనౌట్ – జైస్వాల్ డబుల్ సెంచరీకి చేజారిన అవకాశం
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా, డబుల్ సెంచరీకి కేవలం అడుగుల దూరంలో దురదృష్టకరంగా ఔటయ్యాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఉదయం సెషన్లో జైస్వాల్ 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఈ ఘటన కారణంగా అతని డబుల్ సెంచరీ కల నెరవేరలేదు. జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్లో 22 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండగా, అతని ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది….