 
        
            లయన్స్ మాంటిసోరి హై స్కూల్లో ఆర్టిఫిషియల్ ల్యాబ్ ప్రారంభం
పెదనందిపాడు మండలంలో లయన్స్ మాంటిసోరి హై స్కూల్ లో నిర్మించిన ఆర్టిఫిషియల్ ల్యాబ్ను సోమవారం ఉదయం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు, విద్యార్థులకు ఈ ల్యాబ్ అవసరమని అన్నారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ల్యాబ్ కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి విద్యార్థులు తమ చదువుతో పాటుగా నైపుణ్యత పెంచుకోవాలని కోరారు. కంప్యూటర్ యుగంలో సాంకేతికతతో విద్యార్థులు ముందుకు సాగాలి,…

 
         
         
         
         
        