ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆగ్రహం – నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్‌!

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం మళ్లీ చెలరేగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫాతీ) నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. గతంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే అక్టోబర్ 13 నుంచే బంద్‌ చేపట్టాలని యాజమాన్యాలు…

Read More

ప్రధానిని దృష్టిలోకి తేనికై రక్తంతో లేఖ రాసిన టీచర్ – ఉత్తరాఖండ్‌లో నెల రోజులుగా ఉద్యమంలో ఉపాధ్యాయులు

ఉత్తరాఖండ్ ఉపాధ్యాయుల వినూత్న ఉద్యమం – రక్తంతో ప్రధానికి లేఖ, పదోన్నతులు, పాత పెన్షన్ సహా 34 డిమాండ్ల సాధన కోసం నెల రోజులుగా నిరసన, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేంద్ర జోక్యం కోరుతూ వందలాది మంది ఉపాధ్యాయుల లేఖలు ఉత్తరాఖండ్‌లో ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన కనబరచకపోవడంతో, ఓ టీచర్ తాను మోయుతున్న బాధను, గుండెవేదనను ప్రతిబింబించేలా…

Read More