ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ మోసాలు: లక్షల రూపాయల నష్టం, పోలీసుల హెచ్చరిక

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రదారి పట్టి, “డిజిటల్ అరెస్టు”, “ఈడీ కేసు”, “ట్రాఫిక్ చలానా పెండింగ్” వంటి పేర్లతో భయపెట్టి, లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. పోలీసులు చెబుతున్నట్లుగా, అవగాహన మరియు అప్రమత్తత ఉంటే ఇలాంటి మోసాలను ప్రారంభంలోనే ఆపవచ్చు. తాజాగా చీరాల వైద్యుడి నుంచి రూ.1 కోటి దోచారు. మోసగాళ్లు “డిజిటల్ అరెస్టు చేశాం” అంటూ భయపెట్టారు. ఇదే తరహాలో, “అక్రమ ఆస్తులు కలిగి…

Read More