హాంకాంగ్ సిక్సెస్ 2025:కెప్టెన్గా దినేష్ కార్తిక్
హాంకాంగ్ సిక్సెస్ 2025 క్రికెట్ టోర్నమెంట్ నవంబర్ 7న ప్రారంభం కానుంది. నవంబర్ 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో ఈ ఆరు ఓవర్ల టోర్నమెంట్ జరుగనుంది. ఈసారి భారత జట్టూ పాల్గొననుంది. తొలి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుండగా, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్మన్ **దినేష్ కార్తిక్** జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత జట్టులో మొత్తం ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. గత ఎడిషన్ కెప్టెన్ **రాబిన్ ఉతప్ప** తిరిగి జట్టులోకి వచ్చాడు. 2024 టోర్నమెంట్లో…
