దీపావళి తర్వాత ఢిల్లీ వాయు కాలుష్యం ‘చాలా ప్రమాదకరం’ స్థాయిలో

దీపావళి పండగ ముగిసిన తరువాత రెండు రోజులకే, దేశ రాజధాని ఢిల్లీ దట్టమైన పొగమంచుతో కప్పబడి ప్రజలకు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వాయు కాలుష్యం ‘చాలా ప్రమాదకరం’ కేటగిరీకి చేరడంతో నగర ప్రజల ఆందోళన పెరుగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం నగర సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 345గా నమోదు కాగా, అశోక్ విహార్, బవానా, దిల్షాద్ గార్డెన్ వంటి ప్రాంతాల్లో ఉదయం 6:15…

Read More