వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు పాలనపై ఆరోపణలు
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి జగన్, వై.వి. సుబ్బారెడ్డి పై చంద్రబాబు బురద జల్లుతున్నారని పేర్కొన్నారు వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన మాట్లాడుతూ, జగన్ తో పవిత్రమైన రాజకీయ ప్రయాణం నేటితో నాలుగేళ్లు పూర్తయిందని తెలిపారు, దక్షిణ నియోజకవర్గంలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు వందరోజుల పాలన పూర్తిగా శూన్యంగా ఉందని, జగన్ ప్రభుత్వానికి సుపరిపాలన అందించినందుకు వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటు అని ఆరోపించారు. శ్రీవారి జోలికి వస్తే…
