Kadapa Collector Shivashankar Lotheti has initiated the AP Darshan educational tour for 10th-grade students, encouraging learning during Dasara holidays.

కడప జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర

కడప జిల్లా కడప కలెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలి కడప కలెక్టర్ ఏపీ దర్శన్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ దర్శన్ విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు దసరా సెలవుల్లో కడప నుంచి అరకు దాకా ఏపీ దర్శన్…

Read More
In support of the Atonement Fast led by Pawan Kalyan, Janasena leaders conducted a bhajan program at the Sri Venkateswara Temple in Ungaradametta.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన భజన కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్ట వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.పి.రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా, నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరపై ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం…

Read More
Special Officer Prameela Gandhi visited Kailam village in Mentada Mandal, addressing issues like low student enrollment and health center inspections.

మెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన

విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కైలాం గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఓపి అధికంగా ఉండడం పట్ల వైద్యసేవల పట్ల సంతృప్తి వ్యక్తం…

Read More
The Dussehra festivities in Proddatur, renowned as the second Mysore, commenced grandly with cultural programs and traditional rituals, captivating the local community.

ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వైభవం

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు రెండవ మైసూర్ గా పేరుపొందిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి 102 మంది సుహాసినిలు కలశాలతో శ్రీ అగస్టేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి వేద పఠనంతో నవంగా తీర్థమును కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారుv పూణే , హర్యానా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పు, వాయిద్యాలు ప్రజలను అలరించాయి ప్రజలు దసరా…

Read More
The North Andhra People's Organization demands the central government to withdraw the privatization of the Visakh Steel Plant, ensuring job security and adequate funding for operations.

విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణను కేంద్రం భేషత్తుగా విరమించుకోవాలి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించాలి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ను సొంత గనులు కేటాయించాలి స్టీల్ ప్లాంట్ కు 10,000 కోట్ల రూపాయలు నిధులు వెంటనే వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని విరమించుకోవాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులను ఇతర ప్లాంట్ కు బదిలీ చేయడాన్ని…

Read More
Volunteers from ward and village secretariats in Badvel constituency appeal to the commissioner for release of their pending salaries and job security.

బద్వేల్ వాలంటీర్ల జీతాల బకాయిలపై ఆందోళన

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు గత ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు బద్వేల్ కమిషనర్‌కు మరియు టిడిపి సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డికి అర్జీ సమర్పించారు. వాలంటీర్లు తమ జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే నిరసనలకు సిద్ధమని చెప్పారు. ఏపీ ప్రజా వాలంటరీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ, పాత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను…

Read More
Sri Devi Sharannavaratri Mahotsavams at Sri Durga Malleswara Temple will begin with Kalasha Sthapana on 3rd October 2024, with extensive preparations in place.

శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు – వైభవంగా ప్రారంభం

శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 3, 2024 ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈవో సాంబశివరావు ప్రకటన ప్రకారం, అమ్మవారి చీరల వేలం పాటలో ప్రగాఢ సత్తిబాబు రూ. 1,80,000కు దక్కించుకున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి…

Read More