రాజ్యంలో భారీ వరదలు – అన్ని రిజర్వాయర్లు నింపాలని సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, సెప్టెంబర్ 29:ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు, వరదలు చుట్టుముట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీటి వనరుల వినియోగంపై ఆదివారం రాత్రి ఆన్‌లైన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైనమిక్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ద్వారా జల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి చెరువు, రిజర్వాయర్‌ను నింపాలని ఆదేశించారు. వరదల నేపధ్యంలో అప్రమత్తత కృష్ణా నదిలో 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రమాద సూచన గోదావరిలో 11.5 లక్షల క్యూసెక్కుల వరద అవకాశం వేల టీఎంసీల నీరు సముద్రంలోకి…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయి భారీ వర్షాలు – గుంటూరు, కృష్ణా జిల్లాలు ముంపులో, గ్రామాలు నిలిచిపోయిన రాకపోకలు

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలను గత 24 గంటలుగా కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాల తీవ్రతతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి, గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చుండూరులో 27 సెంటీమీటర్లు, చేబ్రోలులో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం ఈ ప్రాంతంలో అరుదైన రికార్డు. ఈ అనూహ్య వర్షపాతం వల్ల వాగులు, వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో తక్కువ ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. గ్రామాల మధ్య రహదారులు…

Read More