బాపట్లలో రోడ్డు ప్రమాదం – బైక్ లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి
బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడియార స్తంభం కూడలిలో వేగంగా దూసుకొచ్చిన బైక్ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడ గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) బీహార్ సూర్యలంక బీచ్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీచ్ మూసివేయడంతో గుంటూరుకు బయలుదేరిన వారు చీరాల నుంచి వస్తున్న లారీ వెనుకకు బైక్తో ఢీకొట్టారు. ఢీకొట్టిన వేగం కారణంగా ఇద్దరూ…
