అల్లూరి జిల్లాలో వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. దైవ సంకల్పమంటూ భక్తులు భారీగా తరలివచ్చారు.

వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షం, భక్తుల ఆసక్తి

అల్లూరిజిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది. ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు ఇది కచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Read More
తుఫాను వలన రేగిడి మండలంలో వరద, పంటలు ముంపు. టిడిపి నాయకుల పర్యవేక్షణలో బ్రిడ్జి శుద్ధి, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

రేగిడి మండలంలో వరద ప్రభావం, పంట పొలాలు ముంపు

విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం లో గత రెండు రోజులుగా తుఫాన్ కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడం వలన, ఒక ప్రక్కన నాగావళినది ఉదృతం మరియు ఆకులు కట్ట గడ్డ పొంగడం మండలంలో వెంకటాపురం, కోడిస వెళ్లే రహదారి ఏ కే ఎల్ గడ్డ ద్వారా తుఫాను కారణంగా వచ్చే వరద వలన బ్రిడ్జి దగ్గర గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు బ్రిడ్జికి అడ్డంగా ఉండటం వలన. పంట పొలాలు ముంపికి గురి…

Read More
చేగుంటలో వినాయక మండపం వద్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి గ్రామాభివృద్ధి కోరుకున్నారు.

చేగుంటలో వినాయక నగర్ ఉత్సవాలు ఘనంగా

చేగుంట మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక నగర్ ఉత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామం తో పాటు మండల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని మండలమంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విగ్నేశ్వరుడు చల్లగా చూడాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు, వివిధ…

Read More
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు విద్యార్థినిని హోటల్‌లో నిర్బంధించి అఘాయిత్యం. షీ టీమ్స్ స్పందించి బాధితురాలిని రక్షించారు.

హోటల్‌లో 20 రోజులపాటు విద్యార్థిపై అఘాయిత్యం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు. అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్…

Read More
అల్పపీడనంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ముప్పు. పలు రోడ్లు మూసివేత, విద్యా సంస్థలకు సెలవు.

ఆంధ్ర‌లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, గోదావరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం క‌లుగుతోంది. ఉమ్మ‌డి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ఎడ‌తెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వ‌ర‌ద‌నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వ‌స్తున్న వ‌ర‌ద‌నీరు కార‌ణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి….

Read More
బెంగళూరులో ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. 3 మంది అరెస్ట్.

మహిళపై అసభ్యకర ప్రవర్తన చేసిన వ్యక్తికి గుంపు దాడి

ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె శరీర భాగాలు తాకిన 33 ఏళ్ల వ్యక్తిని కొందరు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. బెంగళూరు శివారులోని కాల్‌కరే గ్రామంలో జరిగిందీ ఘటన. ధర్వాడ్‌కు చెందిన బాధితుడు రవికుమార్ రెండేళ్లుగా కాల్‌కరే సమీపంలోని ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూసిన రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని అనుచితంగా తాకాడు. దీంతో ఆమె…

Read More
కాళింది ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై సిలిండర్ ఉంచిన వ్యక్తుల వల్ల ప్రమాదం తప్పింది. లోకోపైలట్‌ సమయస్పూర్తితో ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలు నిలిపాడు.

ప్రయాగ్‌రాజ్-భివానీ రైలుకు పెను ప్రమాదం తప్పింది

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని ముదేరి గ్రామంలో నిన్న ఉదయం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్ పెట్టారు. గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు సరిగ్గా అక్కడికొచ్చి దానిని ఢీకొట్టి ఆగింది. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు.  నిన్న ఉదయం 8.20 గంటల సమయంలో జరిగిందీ ఘటన. రైలు హర్యానాలోని భివానీ వెళ్తుండగా శివరాజ్‌పూర్ దాటిన తర్వాత పట్టాలపై…

Read More