టీమిండియా vs ఒమన్: సూర్యకుమార్ త్యాగంతో టీ20లో చరిత్ర, గ్రూప్ ఏలో టాప్ స్థానంలో భారత్

ఆసియా కప్ లీగ్ స్టేజ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. భారత్-ఒమన్ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచి, టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి గ్రూప్ ఏలో టాప్ స్థానంలో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగలేదు. అభిమానులు మొదట భ్రమలో పడగా, సూర్యతమనే కారణాన్ని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. సాధారణంగా సూర్యకుమార్ టీ20ల్లో మూడో స్థానంలో…

Read More