ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక దర్శనం

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రి కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉప రాష్ట్రపతి దంపతులు ఆలయానికి చేరుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, మరియు ఇతర అధికారులు వారిని సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్ల ద్వారా గర్భాలయంలో రాధాకృష్ణన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు…

Read More

ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 : సీపీ రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వంపై రాజకీయ కసరత్తులు

ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కుతోంది. ఈ పదవికి ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ పేరు ఖరారవడంతో దక్షిణ భారత రాజకీయాల్లో విస్తృత చర్చలు మొదలయ్యాయి. రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన సీనియర్‌ నాయకుడు కావడం, ఆయనకు ఆరెస్సెస్ మద్దతు ఉండటం, అలాగే 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు అధికార పార్టీ…

Read More