‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680…

Read More

తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రం వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల కారణం ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనాలు అని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో బలహీనపడే అవకాశం…

Read More