
అమరావతిలో మంత్రి నారాయణ గృహ నిర్మాణానికి శంకుస్థాపన
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై పూర్తి భరోసా కల్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ కీలక ముందడుగు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి అత్యంత సమీపంలోనే తన సొంత ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న సంగతి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ముఖ్యాంశంగా మారింది. ఈ పరిణామం అమరావతి రాజధాని అభివృద్ధికి మరియు కార్యకలాపాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. వెలగపూడి గ్రామం పరిధిలో, దాదాపు 93 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన…