
గుంటూరు జిల్లాలో భారీ దొంగతనాలు – రూ.25 లక్షల విలువైన నగదు, బంగారం అపహరణ
గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు భారీ దొంగతనాల సంఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసు యంత్రాంగాన్ని సవాల్కు ఆహ్వానించేలా జరిగిన ఈ చోరీల్లో దొంగలు లక్షల రూపాయల విలువ చేసే నగదు, ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను అపహరించారు. ➡ ఘటన 1: తెనాలిలో ఐఆర్ఎస్ అధికారిని లక్షల నష్టానికి గురిచేసిన దొంగలు ఘటన వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐఆర్ఎస్ (IRS) అధికారి తెనాలి…