విశాఖపట్నం రైల్వే మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణం: రైలు రాకపోకల్లో మెరుగుదల

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే రాకపోకల్లో వచ్చే ఆలస్య సమస్యను పరిష్కరించేందుకు కొత్త మార్గాల నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రస్తుతం, విశాఖపట్నం స్టేషన్కు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకల సమయంలో కొన్ని పాసింజర్ రైళ్లు పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్లలో గంటల తరబడి నిలిపేయాల్సి వస్తోంది. ఈ సమస్య కారణంగా సూపర్ ఫాస్ట్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు కూడా వేగంగా గమ్యానికి చేరలేకపోతున్నాయి. ప్రధాన కారణం, ప్రస్తుతం ఉన్న రైలు మార్గాల సంఖ్య తక్కువగా ఉండటం. కొన్ని…

Read More