
టాస్ గెలిచిన గిల్కి రిలీఫ్, ఢిల్లీలో వెస్టిండీస్పై భారత్ బ్యాటింగ్ ప్రారంభం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో గిల్కి టాస్ల విషయంలో కొనసాగుతున్న దురదృష్ట పరంపరకు ముగింపు పలికినట్లైంది. గత ఆరు టాస్లలో వరుసగా ఓడిపోయిన గిల్కి ఇది రిలీఫ్ క్షణం అయింది. సిరీస్ను 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేయడమే టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో…