
ఆసియా కప్ 2025: షాహీన్ అఫ్రిది భారత్–పాక్ వివాదంపై స్పందించి ఫైనల్ విజయంపై ధీమా వ్యక్తం
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ తర్వాత మైదానం బయట కూడా వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఆటగాళ్లు హరీస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ల హావభావాలు, చేష్టలు అభిమానులు మరియు క్రీడా విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చలకు కారణమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్కు ముందు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ప్రెస్ మీట్లో…