ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ – నామినేషన్ల గడువు అక్టోబర్ 11 వరకు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు పోటీ జరుగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన జరగగా, ఉపసంహరణకు అక్టోబర్ 15వ…

Read More

సత్తెనపల్లి హోటల్‌లో దాడి – వైసీపీ ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి హోటల్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కేవలం ఆహారం అందించడంలో ఆలస్యమైందన్న చిన్న కారణం కోసం జరిగిన ఈ ఘటనలో హోటల్ యజమాని, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే, సత్తెనపల్లిలోని గుడ్‌మార్నింగ్ హోటల్కు నాగార్జున యాదవ్ తన అనుచరులతో వెళ్లారు. అక్కడ తాము…

Read More

టీడీపీ హయాంలో చేసిన పనులకు చెల్లింపులు మొదలు – చిన్న కాంట్రాక్టర్లకు దసరా గిఫ్ట్!

దసరా పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు బంపర్ గుడ్ న్యూస్ అందించింది. గత టీడీపీ పాలనలో (2014–2019) చేసిన పనుల బకాయిల చెల్లింపును తిరిగి ప్రారంభిస్తూ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్: రూ.400 కోట్ల బకాయిల చెల్లింపు: ఎవరికీ ప్రయోజనం?

Read More

ప్రేమించాం… కానీ జీవించలేకపోయాం: కుటుంబ నిరాకరణతో బలవన్మరణం చెసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థుల విషాదగాధ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాదకర ప్రేమకథ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమను అంగీకరించని పెద్దల ఒత్తిడికి లోనై, ఇద్దరు యువ ప్రేమికులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది కేవలం ఒక ప్రేమకథ కాదని, సమాజంలో ఇంకా ప్రేమను అర్థం చేసుకోలేని మనోభావాలను ప్రతిబింబిస్తుంది. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోటె గోపీకృష్ణ (వయస్సు 20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక…

Read More

చీరాలలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ ఘనంగా నిర్వహణ

బాపట్ల జిల్లా చీరాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని ఘనంగా నిర్వహించారు. చీరాల మునిసిపల్ కార్యాలయం నుండి గడియారస్థంభం సెంటర్ వరకు యువనాయకుడు ఎం. మహేంద్రనాధ్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మహేంద్రనాధ్ బాబు మాట్లాడుతూ, “మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని” పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మించాల…

Read More