మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం

ex PM Dr. Manmohan Singh's final journey begins from AICC office to Nigambodh Ghat. Tight security arrangements made for the procession. Ex PM Dr. Manmohan Singh's final journey begins from AICC office to Nigambodh Ghat. Tight security arrangements made for the procession.

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర నిగమ్‌బోధ్ ఘట్ వరకు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తోంది.

అంతిమ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రభుత్వం తీరుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యాత్రగా భావిస్తున్నారు.

మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.

అదేవిధంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఆయన భార్య గురుశరణ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు కూడా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *