పల్నాడు జిల్లా,నరసరావుపేట లోని తాసిల్దార్ కార్యాలయంలో బదిలీ అయిన ఉద్యోగుల స్థానంలో, కొత్త వారిని నియమించక పోవడం వలన, మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్య పైన, పై అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకొని త్వరగా నియామకాలు చేపట్టి ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను కోరడం అయినది, ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, పీవీరావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లూరి శివయ్య పాల్గొనడం జరిగింది.
నరసరావుపేటలో ఉద్యోగ నియామకాలపై ఆందోళన
 In Narasaraopet, citizens face difficulties due to lack of new appointments in the Tehsildar office. Leaders urge immediate action to resolve the issue.
				In Narasaraopet, citizens face difficulties due to lack of new appointments in the Tehsildar office. Leaders urge immediate action to resolve the issue.
			
 
				
			 
				
			 
				
			