రాశి ఖన్నా తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ.. ‘తెలుసుకదా’తో మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధం!

హైదరాబాద్, అక్టోబర్ 8:తెలుగుతెరపై అందం, అమాయకత్వం, అభినయంతో అభిమానుల మనసులు దోచుకున్న నటి రాశి ఖన్నా (Raashi Khanna) మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఒకప్పుడు ‘జిల్’, ‘సుప్రీం’, ‘ప్రేమ కథా చిత్రమ్ 2’, ‘హైపర్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి, కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమాతో మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. రాశి ఖన్నా అందం – అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం రాశి ఖన్నా వెండితెరపై కనబడితే చాలు…

Read More

వాల్మీకి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు – ఆదికవి జీవితాన్ని స్మరించిన నేతలు

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరిగిన కార్యక్రమాల్లో రాజకీయ ప్రముఖుల సందేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాల్మీకి మహర్షి స్మరణలో ఎంతో హృద్యంగా స్పందించారు. అక్టోబర్ 7న Valmiki Jayanti 2025 సందర్భంగా ఎక్స్ (X) వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు, “సంస్కృతంలో ఆదికవి, పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత వాల్మీకి మహర్షి జీవితం సృష్టి ఉన్నంత కాలం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని…

Read More

విండీస్ కష్టాల్లో.. జడేజా, కుల్దీప్ స్పిన్ మాయ

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్–వెస్టిండీస్ తొలి టెస్టులో టీమిండియా అద్భుత ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే వెస్టిండీస్‌ను కట్టడి చేసిన భారత్, బ్యాటింగ్‌లో దూకుడుగా రాణించింది. కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా ల దుమ్ము రేపిన సెంచరీలతో 448/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విండీస్ పతనంరెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వెస్టిండీస్ బ్యాటర్లు కష్టాల్లో…

Read More

కవిత కీలక నిర్ణయం – జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లకావత్ రూప్ సింగ్

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యకలాపాలను మళ్లీ వేగవంతం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను పునరుత్తేజం చేయడానికి ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జాగృతి రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించినట్లు కవిత ప్రకటించారు. ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. కొత్త కార్యవర్గంలోని 80 శాతం…

Read More

జగిత్యాలలో కొత్త వధువు ఆరు రోజుల్లోనే ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఓ కొత్త వధువు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెద్దల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకున్న గంగోత్రి (22), సంతోష్‌ల దాంపత్య జీవితం కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే, ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గ‌త నెల 26న వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితాన్ని…

Read More

దసరా రద్దీతో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. పండుగ ఉత్సాహం, డ్రై డే ప్రభావం కలసి వినియోగదారులు భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా, కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 419 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ. 333 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఇది…

Read More