బెంగాల్‌లో అదినా మసీదు vs ఆదినాథ్ ఆలయం: యూసుఫ్ పఠాన్ పోస్ట్ కొత్త వివాదానికి దారితీసింది

భారత మాజీ క్రికెటర్ మరియు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపింది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గురువారం యూసుఫ్ పఠాన్ మాల్దాలోని అదినా మసీదును సందర్శించిన ఫోటోలను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకున్నారు. ఆయన పేర్కొన్నట్టుగా, “పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఉన్న అదినా మసీదు ఒక చారిత్రక కట్టడం. దీనిని…

Read More

సుల్తాన్‌పూర్‌లో హ్యూవెల్ కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభం – కేటీఆర్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ (Huwel) సంస్థ ప్రారంభించిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ హ్యూవెల్ సంస్థను అభినందిస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సమయంలో హ్యూవెల్ కృషి: కేటీఆర్ మాట్లాడుతూ, “రూ.6,000 ఖర్చయ్యే ఆర్టీపీసీఆర్ టెస్టును కేవలం రూ.12కే అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇదే” అని కొనియాడారు. ఇది సామాన్యుడికి…

Read More

ఒక్కరోజులోనే 200 మావోయిస్టులు లొంగుబాటు – బస్తర్‌లో చారిత్రాత్మక పరిణామం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి చారిత్రాత్మక ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న సీనియర్ నాయకులు సహా సుమారు 200 మంది మావోయిస్టులు, తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారు. ఈ లొంగుబాటు కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సమక్షంలో శుక్రవారం (అక్టోబర్ 18, 2025) నిర్వహించబడుతుంది. ఇది మావోయిస్టు ఉద్యమంలో ఒక తిరుగుబాటు ఘట్టంగా అభివర్ణించబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 258 మంది మావోయిస్టులు లొంగిపోవడం,…

Read More

చిరంజీవిని కలిసిన తిలక్ వర్మ – సెట్స్‌లో ఘన సత్కారం

హైదరాబాద్, అక్టోబర్ 16:తెలుగు సినీ ప్రపంచం, క్రికెట్ రంగం ఒకేచోట కలిసిన అరుదైన ఘట్టం హైదరాబాద్‌లోని ఓ సినిమా సెట్లో జరిగింది. టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ, మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సమావేశం చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెట్స్‌లో జరిగింది. ఇటీవల ఆసియా కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్‌ను మెగాస్టార్ స్వయంగా ఆహ్వానించి అభినందించారు ఘన సత్కారం – చిరు నుంచి ప్రశంసల…

Read More

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు సమన్లు

ప్రముఖ సినీ కుటుంబం అయిన దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు నుంచి కోర్టు సమన్లు జారీ కావడం తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనకు సంబంధించి నటుడు వెంకటేశ్, హీరో రానా, నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్లపై కేసు నమోదు కాగా, వీరందరూ నవంబర్ 14న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలనే ఆదేశాలు నాంపల్లి న్యాయస్థానం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో విచారణ…

Read More

కథ లేకుండా కామెడీ పేరుతో విఫల ప్రయోగం – ‘మిత్ర మండలి’ మూవీ సమీక్ష

ఈ దీపావళి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాలుగు సినిమాల్లో మొదటిది ‘మిత్ర మండలి’. ఈ సినిమాకు ముందు నుంచీ ప్రచారం జరుగుతున్న విధంగా – “కథ లేదు, కేవలం వినోదమే లక్ష్యం” అని చిత్ర బృందం చెప్పిన మాట, సినిమాను చూసిన తర్వాత నిజమే అని తెలుస్తుంది. కానీ, ఎలాంటి కథ లేకుండా ప్రేక్షకులను నవ్వించాలన్న ప్రయత్నం ఎంతవరకు సఫలం అయ్యిందనే దానిపై పెద్ద ప్రశ్నే మిగిలిపోతుంది. సినిమా కథకు సంబంధించి చెప్పాలంటే, ఫిక్షన్ కులం తుట్టేకులం,…

Read More

దీపావళి ఫోటోగ్రఫీకి ఐఫోన్ 17 సిరీస్ చిట్కాలు – నిపుణుల సూచనలతో ఉత్తమ క్షణాల బంధం

దీపావళి అంటే దీపాల పండుగ. అంధకారాన్ని పారద్రోలే వెలుగులతో, కుటుంబంతో ఆనందభరితంగా గడిపే ఈ పండుగను ప్రతి ఒక్కరు జ్ఞాపకాలుగా నిలుపుకోవాలనుకుంటారు. ఈ ఏడాది విడుదలైన ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్లతో దీపావళి ఫోటోగ్రఫీకి మరో స్థాయి అందం చేకూరింది. అత్యాధునిక కెమెరా ఫీచర్లతో కూడిన ఈ ఫోన్లను ఉపయోగించి పండుగ క్షణాలను అత్యంత నాణ్యతతో బంధించేందుకు ప్రముఖ భారతీయ ఫొటోగ్రఫీ నిపుణులు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీ కోసం. 1. నైట్ మోడ్ &…

Read More