Three teachers have been appointed under DSC 2024 at Nizampet primary school, addressing a long-standing shortage. Gratitude was expressed to educational authorities.

నిజాంపేట పాఠశాలలో ముగ్గురు కొత్త ఉపాధ్యాయుల నియామకం

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం డీఎస్సీ 2024 కు సంబంధించిన ముగ్గురు ఉపాధ్యాయులు పాఠశాలకు నియమించినట్లు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా పాఠశాలలో ఉపాధ్యాయుల కోరత ఉన్నందున పాఠశాలకు నూతన పోస్టులు మంజూరు చేసినందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎంఈఓ డిఈఓ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు చక్కటి విద్య బోధన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులునరేష్,శ్రీలత,బాజా రాజేందర్, నేరోళ్ల…

Read More
The Akhila Gandla Telugu Welfare Association held its executive meeting in Nellore at Maheshwari Parameshwari Kalyana Mandapam. Key members, including Gosa Subbarao and Narava Anantham, participated in this significant event.

ఘనంగా ప్రారంభమైన అఖిల గాండ్ల సంఘం

నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో అఖిల గాండ్ల తెలు కుల సంక్షేమ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోసు సుబ్బారావు కార్య నిర్వాహక అధ్యక్షులు నరవ అనంతం కార్యదర్శి బొర్రా మధుసూదన్ ట్రెజరర్ నాగరాజు ప్రభాకర్ రావు హరి గోపాల్ వరికుంట్ల రాజా తదితరులు పాల్గొన్నారు.

Read More
Indian Red Cross Society celebrated National Voluntary Blood Donation Day, honoring blood donor motivators with awards and recognizing their contributions.

రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రేరేపకుల గౌరవారోపణ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీ రాములు జిల్లా శాఖ రక్త నిధి కేంద్రం నందు ఈ రోజు 03/10/2024 న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాలను పురస్కరించుకొని అత్యధిక సార్లు రక్తం ఇప్పించిన రక్తదాన ప్రేరేపకుల (మోటివేటర్స్) కు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రములు రెడ్ క్రాస్ ఛైర్మన్ గారిచే అందచేయబడినది.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కన్వీనర్ శ్రీ సి.హెచ్ అజయ్…

Read More
Leaders from Vizianagaram submitted a petition to the district collector requesting funds for the maintenance of the homeless shelter established in 2015, citing difficulties faced by the residents.

విజయనగరం నిరాశ్రయుల అతిధి గృహం నిర్వహణలో నిధుల కొరత

విజయనగరం పట్టణంలో నిరాశ్రయుల కోసం 2015-లో ప్రభుత్వమొక అంగీకరించిన గృహాన్ని ఏర్పాటు చేసింది. గాంధీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ అతిధి గృహం నిరాశ్రయుల సంక్షేమానికి ఎంతో ఉపకరించనుంది. అయితే, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. ఈ కారణంగా, చాలామంది నిరాశ్రయులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నాయకులు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం, నగరపాలక సంస్థ నుండి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈరోజు, జిల్లా…

Read More