"Asif Ali and Anshwara Rajan starrer 'Rekha Chithram' will be streaming from 14th of this month on 'Aha'. Mammootty plays a special guest role."

రేఖాచిత్రం – ‘ఆహా’ లో తెలుగు ప్రేక్షకులకు స్ట్రీమింగ్”

మలయాళంలో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రేఖాచిత్రం’ సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాది ఆరంభంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. జోఫిన్ చాకో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో నిర్మితమైంది. ఈ సినిమా, ప్రస్తుతం ‘సోనీలివ్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ పై అందుబాటులో ఉంది మరియు తెలుగులో కూడా అందించబడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు…

Read More
AP Budget sessions began with the Governor's speech amid YSRCP protests and were later adjourned to tomorrow.

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. కొంత సమయం పాటు సభలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలు, చివరకు సభను వాకౌట్ చేశారు. వైసీపీ సభ్యుల బయటకు వెళ్లిన అనంతరం గవర్నర్ ప్రసంగం కొనసాగింది. తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కీలక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను గవర్నర్ వివరించారు. ప్రసంగం…

Read More
Bird flu scare in Cherukupalli, Nalgonda. 7,000 chickens died in a poultry farm, causing heavy losses to the owner.

నల్గొండ చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. మొత్తం 13,000 కోళ్లు ఉండగా, ఒక్కసారిగా 7,000 కోళ్లు మరణించడంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో తక్షణమే మృతి చెందిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టినట్లు యజమాని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు….

Read More
Deputy CM Bhatti Vikramarka and Minister Komatireddy directed officials to expedite Regional Ring Road construction.

రీజినల్ రింగ్ రోడ్డు పనులకు వేగం – భట్టి, కోమటిరెడ్డి

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్, 3D డిజైన్లు వంటి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. నిధుల కొరత లేదని, పనులు వేగంగా…

Read More
A rare Kachidi fish caught by a fisherman in Kakinada fetched ₹3.95 lakh at auction due to its high medicinal value.

ఒక్క రాత్రికే లక్షాధికారి చేసిన అరుదైన కచిడి చేప!

కాకినాడ జిల్లా సముద్రతీరంలో మత్స్యకారుడు వల వేసిన ఓ సాధారణ రోజు, అతడికి ఊహించని అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప అతని వలకు చిక్కింది. సాధారణంగా ఈ చేప చాలా అరుదుగా కనిపించడంతో, దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ అదృష్టం అతన్ని ఒక్క రాత్రిలో లక్షాధికారిగా మార్చింది. ఈ అరుదైన చేపను కుంభాభిషేకం రేవులో వేలం వేసారు. వేలంలో అనూహ్యంగా దాదాపు రూ.3.95 లక్షలు పలికింది. ఈ భారీ మొత్తాన్ని చూసి మత్స్యకారుడు అవాక్కయ్యాడు….

Read More
AP Deputy CM Pawan Kalyan met Singapore diplomats in Vijayawada, discussing bilateral ties and cooperation for development between AP and Singapore.

సింగపూర్ దౌత్యాధికారులతో పవన్ కల్యాణ్ సమావేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చి పవన్ కల్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరు వైపులా నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, వాణిజ్య…

Read More

అర్థరాత్రి ఓ ఇంట్లో పెట్రోలో ప్యాకెట్ లతో దాడి, స్కూటీ తో సహా కట్టేసి వున్న పెపుడు శునకంను తగల బెట్టిన నరరూప రాక్షసుడు

సెల్ ఫోన్ డిస్ప్లే పగలగొట్టాడని అనుమానంతో తెలిసిన వ్యక్తి ఇంటికి వెళ్లి అర్థరాత్రి పెట్రోల్ ప్యాకెట్ల తో స్కూటీని ,కట్టేసి వున్న పెంపుడు కుక్క పిల్ల పై పెట్రోల్ చల్లి నిప్పు అంటించి తగలబెట్టిన SK ఫరీద్ అనే నరరూప రాక్షసుడు,ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఘటన మొత్తం అక్కడ వున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది..పూర్తి వివరాలు చూసుకుంటే నెల్లూరు జిల్లావెంకటాచలం మండలం చెముడు గుంట పంచాయతీ నక్కల గిరిజన కాలనీ కి చెందిన దాచూరు…

Read More