టాలీవుడ్ మేగాస్టార్ చిరంజీవి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో స్టార్ హీరోయిన్ నయనతార సడన్‌గా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా నయన్‌ సినిమాల ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ముందే ప్రమోషన్స్‌లో అడుగుపెట్టడాన్ని కొంతమంది తమిళ నెటిజన్లు టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ఇది వాణిజ్య ప్రకటన మాత్రమేనా?, నయన్ ఇలా ఎప్పుడైనా చేశారా? అంటూ కామెంట్లు విరుచుకుపడ్డారు. ఇది గమనించిన నయనతార ఘాటుగా స్పందిస్తూ ప్రమోషన్‌లో పాల్గొనాలా వద్దా అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం ఉంది, అందుకే ముందుగానే భాగమయ్యా అంటూ ట్రోల్స్‌కు మోస్తరు కౌంటర్ ఇచ్చింది. గతంలో చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' చిత్రాల్లో నటించిన నయన్, ఈసారి కూడా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందని సమాచారం. చివరగా అభిమానులు మాత్రం ఆమె నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ, “నయన్ కంటే మిన్నగా ప్రొఫెషనల్ ఎవరూ ఉండరూ!” అని కామెంట్లు పెడుతున్నారు.

ప్రమోషన్‌ నా వ్యక్తిగత విషయం: నయనతార ట్రోల్స్‌కు కౌంటర్!

టాలీవుడ్ మేగాస్టార్ చిరంజీవి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో స్టార్ హీరోయిన్ నయనతార సడన్‌గా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా నయన్‌ సినిమాల ప్రచారాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ముందే ప్రమోషన్స్‌లో అడుగుపెట్టడాన్ని కొంతమంది తమిళ నెటిజన్లు టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ఇది…

Read More
గుంటూరులో మళ్లీ కోవిడ్ ముప్పు మళ్ళీ మెడ ఎత్తింది. జిల్లాలో తాజాగా రెండు కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.ఇంతకుముందు తెనాలి, ఉండవల్లిలో కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.ఇందుకు అనుగుణంగా, అధికారులు 15 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డును తక్షణమే సిద్ధం చేశారు.సందిగ్ధుల పరీక్షలు, క్వారంటైన్ చర్యలు వేగవంతంగా కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.ప్రజలు ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు తప్పనిసరి అని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, హైజీన్‌ను కొనసాగించడం వల్ల ముందస్తు రక్షణ సాధ్యమవుతుందని అధికారులు విజ్ఞప్తి చేశారు.

“గుంటూరులో కొత్తగా 2 కోవిడ్ కేసులు – అధికారులు అప్రమత్తం”

గుంటూరులో మళ్లీ కోవిడ్ ముప్పు మళ్ళీ మెడ ఎత్తింది. జిల్లాలో తాజాగా రెండు కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.ఇంతకుముందు తెనాలి, ఉండవల్లిలో కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.ఇందుకు అనుగుణంగా, అధికారులు 15 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డును తక్షణమే సిద్ధం చేశారు.సందిగ్ధుల పరీక్షలు, క్వారంటైన్ చర్యలు వేగవంతంగా కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.ప్రజలు ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు తప్పనిసరి అని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం,…

Read More
ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, కమెడియన్ మహేశ్ విట్టా తన అభిమానులకు హ్యాపీ న్యూస్ చెప్పాడు. తన భార్య గర్భవతి అని సోషియల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు మహేశ్. ఫొటోలతో పాటు ఎమోషనల్ నోటు కూడా పోస్ట్ చేసిన మహేశ్ – "ఇది మా జీవితంలో అద్భుతమైన దశ" అంటూ అభిమానం చాటుకున్నాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ అందరూ వారికి భవిష్యత్తు కోసం శుభాభినందనలు చెబుతున్నారు. వివాహ అనంతరం మహేశ్ విట్టా జీవితం మరో కొత్త మలుపు త్రోగుతుండగా… ఈ గుడ్ న్యూస్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

“పెళ్లికూతురి బేబీ బంప్ ఫోటోతో మహేశ్ విట్టా సర్‌ప్రైజ్ – గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్!”

ప్రముఖ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, కమెడియన్ మహేశ్ విట్టా తన అభిమానులకు హ్యాపీ న్యూస్ చెప్పాడు.తన భార్య గర్భవతి అని సోషియల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు మహేశ్.ఫొటోలతో పాటు ఎమోషనల్ నోటు కూడా పోస్ట్ చేసిన మహేశ్ – “ఇది మా జీవితంలో అద్భుతమైన దశ” అంటూ అభిమానం చాటుకున్నాడు.ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్…

Read More
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అయన అభిప్రాయంలో రాష్ట్రం ప్రస్తుతం కౌరవుల చేతుల్లో ఉందని అన్నారు.మల్లారెడ్డి వెల్లడించినట్లుగా, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయని, ప్రజలకు అవసరమైన సేవలు అందించడం అసమర్ధతకు గురి అయిందని పేర్కొన్నారు."తెలంగాణలో ముఖ్యమైన రంగాలన్నీ వెనుకబడిపోయాయి. ప్రభుత్వ హామీలు విఫలం అయ్యాయి. మళ్లీ ఈ పరిస్థితికి మార్పు తేవాలన్న ఉద్దేశంతో, ప్రజలను మద్దతు కోరుతూ మల్లారెడ్డి పేర్కొన్నారు.

“మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు: ‘తెలంగాణ కౌరవుల చేతుల్లో… కాంగ్రెస్ పాలన విఫలం'”

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.అయన అభిప్రాయంలో రాష్ట్రం ప్రస్తుతం కౌరవుల చేతుల్లో ఉందని అన్నారు.మల్లారెడ్డి వెల్లడించినట్లుగా, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయని, ప్రజలకు అవసరమైన సేవలు అందించడం అసమర్ధతకు గురి అయిందని పేర్కొన్నారు.“తెలంగాణలో ముఖ్యమైన రంగాలన్నీ వెనుకబడిపోయాయి. ప్రభుత్వ హామీలు విఫలం అయ్యాయి. మళ్లీ ఈ పరిస్థితికి మార్పు తేవాలన్న ఉద్దేశంతో, ప్రజలను మద్దతు కోరుతూ మల్లారెడ్డి పేర్కొన్నారు.

Read More
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన మధుయాష్కీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు."కవిత ఓ లేడీ డాన్‌లా వ్యవహరిస్తోంది. ఆమె బీజేపీ వదిలిన బాణంలా తెలంగాణ రాజకీయాల్లో తిరుగుతోంది" అని ఆరోపించారు.అంతేకాకుండా,"కవిత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం గత 10 ఏళ్లుగా తెలంగాణను దోచుకుందని ప్రజలకు స్పష్టంగా తెలుసుతోంది" అని విమర్శించారు."ప్రజల కోసం ఉద్యమించినవారికి తెలంగాణా ఇవ్వలేదు. కానీ కుటుంబ పాలన కోసం పడ్డవాళ్లే దోపిడీ చేస్తున్నారు. ఇది కవిత, కేసీఆర్ కుటుంబ పాలనకు ఉదాహరణ అని మధుయాష్కీ గౌడ్ మండి పడ్డారు.బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు తారస్థాయికి చేరుతున్న ఈ సమయంలో… మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త దుమారం రేపే అవకాశముంది.ఒకవైపు కవిత జై తెలంగాణ, అమరవీరుల పేరుతో ఉద్యమం అంటుండగా… మరోవైపు ఆమెపై వచ్చిన ఈ విమర్శలు బీజేపీతో సున్నిత సంబంధాలపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

“కవిత ఓ లేడీ డాన్… బీజేపీ బాణం అంటూ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన మధుయాష్కీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు.“కవిత ఓ లేడీ డాన్‌లా వ్యవహరిస్తోంది. ఆమె బీజేపీ వదిలిన బాణంలా తెలంగాణ రాజకీయాల్లో తిరుగుతోంది” అని ఆరోపించారు.అంతేకాకుండా,“కవిత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం గత 10 ఏళ్లుగా తెలంగాణను దోచుకుందని ప్రజలకు స్పష్టంగా…

Read More
ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

చంద్రగిరి జనసేన నేతల నుండి హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారికి ఘన సన్మానం

చంద్రగిరి, చిత్తూరు జిల్లా:ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారిని చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తపసి మురళి రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ,“జనసేన పార్టీ ఎల్లవేళలా నాయకులు, కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. మా నాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఒక కుటుంబంలా భావిస్తారు. ప్రజారాజ్యం నుండి జనసేన వరకూ నిస్వార్థంగా సేవలందించిన హరిప్రసాద్…

Read More
In response to the Pahalgam attack, India has imposed a blanket ban on all imports from Pakistan, effective immediately, citing national security concerns.

పాక్ దిగుమతులపై భారత్ పుల్‌స్టాప్ పెట్టింది

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ దాడి వెనక పాకిస్థాన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది. దాంతో ఆ దేశంపై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం ప్రబలంగా అమలులోకి వస్తోంది. నేరుగా కాకపోయినా పరోక్షంగా పాక్ మూలం…

Read More