The new SBI branch on Fort Road in Warangal was inaugurated by Chief General Manager Rajesh Kumar, offering various services including loans and UPI facilities.

వరంగల్ ఫోర్ట్ రోడ్డులో ఎస్‌బీఐ బ్యాంకు ప్రారంభం

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని ఎస్ బీఐ బ్యాంక్‌ను హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ శాఖ ప్రారంభం తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మొత్తం 186 ఎస్ బీఐ శాఖలు సేవలందిస్తున్నాయి” అని తెలిపారు. వరంగల్ జిల్లాలో 49 శాఖలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని, వీటిలో రైతు రుణాలు, ముద్ర లోన్స్ వంటి వివిధ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే,…

Read More
The sacred Ayodhya Yantra Rath Yatra from Kanchi Peetham commenced from Tirumala, passing through major holy sites across Telugu states. Devotees gathered in large numbers at Warangal's Sri Rajarajeshwari Temple to witness the event and receive blessings.

తిరుమల నుండి ప్రారంభమైన అయోధ్య యంత్ర ఆభరణ రథయాత్ర

కంచిపీఠం వారు చేపట్టిన అయోధ్య యంత్ర ఆభరణ రథయాత్ర తిరుమల నుండి ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం అందిస్తోంది. యాత్ర లో భాగంగా, ఈ యంత్ర ఆభరణం ఆయా పుణ్యక్షేత్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తూ భక్తులకు దర్శనం ఇస్తుంది. వరంగల్ మహానగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఈ రథయాత్ర ఆగి, అయోధ్యకి వెళ్లే యంత్ర ఆభరణం భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు పెద్ద సంఖ్యలో…

Read More
In a raid led by Narsampet CI D. Ramanamurthy, around 25 quintals of PDS rice were seized from a secret storage in the town.

నర్సంపేటలో 25 క్వింటాల అక్రమ పిడిఎస్ రైస్ స్వాధీనం

నర్సంపేట పట్టణంలో పిడిఎస్ రైస్ ను అక్రమంగా ఓ ఇంట్లో రహస్యంగా నిలువ చేసారనే పక్క సమాచారం మేరకు సుమారు 8 గంట ప్రాంతాన వరమ్మ తోటలో ఎక్కటి,కిరణ్ వ్యక్తి ఇంటి వద్ద నర్సంపేట సీఐ డి. రమణ మూర్తి, ఎస్సై లు సిహెచ్, రవికుమార్, జి . అరుణ్ తన సిబ్బందితో రహస్యంగా నిల్వచేసిన ప్రదేశానికి వెళ్లి తనిఖి చేయగా సుమారు 25 క్వింటాల బియ్యం పిడిఎస్ రైస్ దాదాపు 65,000/- రూపాయల విలువగల పిడిఎస్…

Read More
A thief, driven by losses from betting apps, was arrested in Warangal for multiple thefts. Police recovered stolen gold, silver, cash, and tools used in the crimes.

బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా దొంగతనాలకు పాల్పడిన దొంగ అరెస్టు

బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడతున్న దొంగను సిసిఎస్‌ మరియు కెయూసి పోలీసులు సంయుక్తంగా కలిసి మంగళవారం అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు 28లక్షల50వేల రూపాయల విలువగల 334గ్రాముల బంగారు, ఒక కిలో 640 గ్రాముల వెండి అభరణాలు, 13వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం,ఒక సెల్‌ఫోన్‌, చోరీలకు ఉపయోగించే సాధనాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా…

Read More
The Commissioner of Police, Warangal, handed over a ₹30 lakh insurance cheque to the family of deceased Home Guard Sudhakar, who died in a road accident

హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల బీమా చెక్కు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్‌ కుటుంబానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా 30లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హోంగార్డ్‌ విభాగానికి చెందిన వి.సుధాకర్‌ మామూనూర్‌ నాల్గవ పటాలంలో విధులు నిర్వహిస్తుండగా, గత ఆగస్టు 13వ తేదిన మామూనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్‌ సుధాకర్‌ మరణించడం జరిగింది. మరణించిన సుధాకర్‌ యాక్సిస్ బ్యాంక్‌ జీతానికి సంబంధించిన ఖాతాదారుడు కావడంతో యాక్సిస్ యాజమాన్య మరణించిన…

Read More
A cycle rally was held in Warangal to commemorate Police Martyrs, led by Police Commissioner Amber Kishore.

పోలీస్ అమరవీరుల సంస్మరణకు సైకిల్ ర్యాలీ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాతో పాటు, యువత, చిన్నారులు, వృద్దులు,పోలీసులు ఉత్సహంగా పాల్గోన్నారు. ఏ.జే పెడల్స్‌, ట్రై సిటి సైకిల్‌ రైడర్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోనగా, సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా పచ్చా జెండా ఉపి ఈ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి హనుమకొండ చౌరస్తా,…

Read More
Warangal Police Commissioner emphasizes the lifesaving potential of blood donation, encouraging community participation and recognizing volunteers during a special event.

వరంగల్ పోలీసుల రక్తదాన శిబిరం

రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా రక్తదానం చేసారు….

Read More