ANMs demand regularization, equal pay, and better benefits, protesting in front of the DMHO office for fulfilling their long-standing promises.

ఎ.ఎన్.ఎమ్.లకు రెగ్యులర్ చేయాలని ధర్నా

కాంట్రాక్ట్ ఎ.ఎన్.ఎం.లకు రాత పరక్ష లేకుండ రెగ్యులర్ చేయాలని వరంగల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట ఎ.ఎన్.ఎమ్.లు ధర్నా చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో 2000 సంవత్సరము నుండి నేటి వరకు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎమ్.లు రెగ్యులరైజెషన్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని దశాబ్ధల తరబడి దశలవారి ఆందోళన, పోరాటాలు, నిరవధిక సమ్మెలు చేసామని సమ్మెల సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కావడం అని యూనియన్ నాయకులు మాట్లాడారు. ఎ.ఎన్.ఎమ్.లకు రాత…

Read More
Minister Konda Surekha promised to work for the establishment of Sardar Sarvai Papanna Goud statue in Warangal and highlighted government support for community welfare.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు మంత్రి కొండా సురేఖ ప్రకటన

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వారు ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ మైదానంలో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని త్వరలోనే గుర్తించి, ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి చేరవేయాలని కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా, గీత కార్మికుల భద్రతకు…

Read More
Doctors and students organized a vibrant "Run and Ride" from KMC to Warangal Fort, stressing the importance of both physical and mental health.

ఆరోగ్యం కోసం హిస్టారికల్ రన్ నిర్వహణ

సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతారని డాక్టర్ అన్వర్ అన్నారు. వరంగల్ కేఎంసి నుండి కిల వరంగల్ కోట వరకు హిస్టారికల్ రన్ అండ్ రైట్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాదిమంది మెడికల్ విద్యార్థులతో పాటు వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు అన్వర్, రితేష్, రమేష్ మాట్లాడారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్…

Read More
KVCA JAC protested demanding action against officials responsible for the Narsampet 132 kV mishap that left a Grade-1 worker critically injured.

నర్సంపేట్ ప్రమాదంపై చర్యలు డిమాండ్ చేసిన KVCA

వరంగల్ జిల్లా నర్సంపేట్ 132 కె.వి. సబ్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ KVCA జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విధినిర్వహణలో ఉన్న కృష్ణ అనే గ్రేడ్-1 ఆర్టిజన్ కార్మికునితో అనవసరంగా పెయింటింగ్ చేయించడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. పెయింటింగ్ చేస్తుండగా విద్యుత్ ప్రమాదం జరగడంతో కృష్ణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. సబ్ స్టేషన్ పైకెక్కించి పని చేయించడంపై ప్రశ్నిస్తూ, ఇది…

Read More
As part of the People’s Governance celebrations, the Telangana government has announced significant development plans for Warangal, including infrastructure projects, airports, and cultural centers.

వరంగల్ అభివృద్ధి కోసం రూ. 4962 కోట్ల కేటాయింపు

ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్… కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం. దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం. 2041 మాస్టర్ ప్లాన్ తో…

Read More
SBI RBO Warangal organized a town hall meeting at IMA Conference Hall to raise awareness about cyber security. Customers were educated on protecting themselves from cyber threats and securing online banking.

SBI RBO వరంగల్ ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ అవగాహన టౌన్ హాల్ సమావేశం

SBI RBO వరంగల్ అర్బన్ ఆధ్వర్యంలో IMA కాన్ఫరెన్స్ హాల్ వరంగల్‌లో వినియోగదారుల కోసం సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌పై టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను తన కస్టమర్‌లకు సైబర్‌ సెక్యూరిటీ అవగాహనపై సదస్సు ఏర్పాటు చేసి ఈ ఈవెంట్ కస్టమర్‌లకు అవగాహన కల్పించడం, సైబర్ మోసాల నుండి తమను తాము రక్షించుకోవడం, వారి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఆధారాలను భద్రపరచడం, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం లక్ష్యంగా…

Read More
In Warangal, the Anti-Drugs Team conducted thorough checks at the Railway Station as part of the anti-drug campaign. The public was urged to report illegal activities related to narcotics.

మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలైనాడు. ఓ వ్యక్తి…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా యాంటీ…

Read More