BRS leaders, including former ministers, visit the family of tribal youth Lakavath Srinivas, demanding ₹50 lakh compensation for the bereaved family.

గిరిజన యువకుడికి పరామర్శ చేసిన బిఆర్ఎస్ నేతలు

పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండా తండాలో గిరిజన కుటుంబానికి పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు. ఇటీవల పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని మరణించిన గిరిజన యువకుడు లకావత్ శ్రీను. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి బిఆర్ఎస్ పక్షనేత మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరామర్శ. శ్రీను చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రులు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి….

Read More
Dr. K. Venkataramana leads an inspection at Health Line Diagnostics in Warangal, seizing unregistered clinics and unauthorized doctors.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శివనగర్ లో తనిఖీ

వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆకస్మికంగా తన సిబ్బందితో కలిసి హెల్త్ లైన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా శివనగర్ త్రివేణి లాబరేటరీ లో జరిపిన తనిఖీలో అర్హత లేని డాక్టర్లను గుర్తించారు. అయితే, రిజిస్ట్రేషన్ లేని క్లినిక్స్ ను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వెంకటరమణ చెప్పారు. ఈ తనిఖీ కార్యాచరణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికే ఉద్దేశ్యమని తెలిపారు. ఈ…

Read More
Warangal MP Dr. Kadiyam Kavya conveyed Dussehra wishes, expressing hope for prosperity, health, and fulfillment of aspirations for all families.

ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ కడియం కావ్య…..

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అభిలాషించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ విజయ దశమి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రైతులు, యువత, వ్యాపారులు, మహిళలు ఇతర అన్నివర్గాల వారు బాగుండాలని ఎంపీ డా.కడియం…

Read More
వరంగల్ నగరంలో లక్ష్మీ నగర్ తారకరామ పరుపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి శుభయాత్ర నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ భక్తిపరంగా శోభయాత్రను నిర్వహించి, గణపతి దేవుడి ఆశీస్సులు అందరికీ అందాలని కోరారు.

వరంగల్ నగరంలో ఘనంగా గణపతి శోభయాత్ర

వరంగల్ నగరంలోని లక్ష్మీ నగర్ తారకరామ పరుపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి శుభయాత్ర నిర్వహించారు. ఉత్సవ కమిటీ వారు తాళమేళాలతో భజన చేస్తూ భక్తిపరంగా శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రకు భారీ ప్రజా హాజరు ఉండగా, ఆధ్యాత్మిక ఉత్సాహం కనిపించింది. తారకరామా సంఘం అధ్యక్షుడు బత్తిని లింగయ్య మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిమర్జనం కార్యక్రమంలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు భక్తితో భజన చేస్తూ గణపతి శోభాయాత్ర జరుపుతారు….

Read More