A cycle rally was held in Warangal to commemorate Police Martyrs, led by Police Commissioner Amber Kishore.

పోలీస్ అమరవీరుల సంస్మరణకు సైకిల్ ర్యాలీ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాతో పాటు, యువత, చిన్నారులు, వృద్దులు,పోలీసులు ఉత్సహంగా పాల్గోన్నారు. ఏ.జే పెడల్స్‌, ట్రై సిటి సైకిల్‌ రైడర్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గోనగా, సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా పచ్చా జెండా ఉపి ఈ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి హనుమకొండ చౌరస్తా,…

Read More
A blood donation camp was organized by Narsampet Police at Citizen Club as part of Amar Veerula Smruti Diwas. DCP Ravinder and other officials inaugurated the camp

నర్సంపేటలో రక్తదానం శిబిరం నిర్వహించిన పోలీసులు

పోలీస్​ అమరవీరుల సంస్కరన దినోత్సవం సందర్బంగా నర్సంపేట పోలీస్ ఆధ్వర్యంలో సిటీజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని ఈస్ట్ జోన్,డీసిపీ,రవీందర్,ఏసీపీ,కిరణ్ కుమార్ సీఐ రమణ మూర్తి, ప్రారంభించారు. ఈనెల 31 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని…

Read More
Warangal Police Commissioner emphasizes the lifesaving potential of blood donation, encouraging community participation and recognizing volunteers during a special event.

వరంగల్ పోలీసుల రక్తదాన శిబిరం

రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా రక్తదానం చేసారు….

Read More
Dasu Suresh emphasizes the importance of unity among BC communities for political power, urging for caste enumeration and increased representation in local elections.

బీసీ సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ వ్యాఖ్యలు

బీసీలకు రాజ్యాధికారం లభించాలంటే బీసీలు అందరూ కలిసి ఉంటేనే సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. హనుమకొండ జిల్లా హాసన్పర్తిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కులగణనను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ గతంలో వేరువేరుగా ఉన్నారని కానీ ఇప్పుడు అందరం ఐక్యమతంగా గుర్తు చేశారు.. రానున్న రోజులలో వరంగల్ జిల్లాలో…

Read More
Revenue Officer Y.V. Ganesh emphasizes the importance of families in preventing youth from falling into substance abuse during a review meeting.

యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని రెవెన్యూ అధికారి సూచనలు

జ్వల భవిష్యత్తు కలిగిన యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలు లో యువత మత్తు పదార్థాల నియంత్రణపై హనుమకొండ జిల్లా డి.ఆర్.ఓ వై.వీ గణేష్, సెంట్రల్ జోన్ డిసిపి సలీమా, ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలపై…

Read More
Mayor Gundu Sudharani and local MLA Revuri Prakash Reddy review the progress of development works and issues in Parkal’s JWMC divisions 15, 16, and 17.

పరకాల నియోజక వర్గంలో అభివృద్ధి పనుల సమీక్ష

పరకాల నియోజక వర్గ పరిధి బల్దియా 15వ డివిజన్ మొగిలిచర్ల రైతు వేదిక భవనంలో జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని 15, 16, 17 డివిజన్లలోగల అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారంపై శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి పాల్గొన్న నగర మేయర్ గుండు సుధారాణి హాజరైన కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే. ఈ సందర్భం గా డివిజన్ పరిధి లోని శానిటేషన్, నీటి…

Read More
Mayor Gundu Sudharani and her husband participate in the 7th annual Bodrai festival in Warangal, performing special prayers with local leaders.

బొడ్రాయి వార్షిక మహోత్సవంలో మేయర్ గుండు సుధారాణి

వరంగల్ రామన్నపేట, పాపయ్యపేటలో భూలక్ష్మీ, శ్రీలక్ష్మీ పోతరాజు సహిత బొడ్రాయి (గ్రామ దేవతల) 7వ వార్షిక మహోత్సవం, బోనాల కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు. ఈ కార్యక్రమం లో రుద్ర శ్రీనివాస్ వడ్నాల నరేందర్ ఆడేపు రవీందర్ చిప్పా వెంకటేశ్వర్లు లోకేష్ కొప్పుల హరినాథ్ పగడాల వెంకటేశ్వర్లు గొల్లమడ రాజు రజిత ఈటెల రాధిక లక్ష్మి మంజుల తదితరులు పాల్గొన్నారు.

Read More